Karimnagar: దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా
సుభాష్నగర్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.