కరీంనగర్ అర్బన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నవారికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులుగా టికెట్లు కేటాయించామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
కరీంనగర్ అర్బన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నవారికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులుగా టికెట్లు కేటాయించామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.