కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికుల యూనిఫాం ధరించి అందరినీ ఆశ్చర్యపర్చారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సింగరేణి సంస్థకు సంబంధించి అంశాలపై మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి సింగరేణి కార్మికుల యూనిఫాంలో కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికుల యూనిఫాం ధరించి అందరినీ ఆశ్చర్యపర్చారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సింగరేణి సంస్థకు సంబంధించి అంశాలపై మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి సింగరేణి కార్మికుల యూనిఫాంలో కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.