వ్యవసాయంలో ఎద్దుల తో రైతులకు విడదీయ రాని బంధం ఉంది. ఒకప్పుడు రైతుల జీవితంలో కాడెద్దులు ప్రముఖ పాత్ర పోషించేవి. భూమిలో దుక్కి దున్ని, విత్తు విత్తడం దగ్గరి నుంచి పండిన పంటను ఎడ్లబండిలో ఇంటికి చేర్చే వరకు పనులు జరిగిపోయేవి. గతంలో రెండు, మూడు ఎకరాల భూమి ఉన్న ఏ రైతు ఇం ట్లో చూసినా ఎద్దులు కనిపించేవి. కానీ మా రుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసా యంలో యాంత్రీకరణ పెరిగిపోయింది. ఎద్దులతో ఒక రోజు చేసే పని యంత్రాలతో ఒకటి, రెండు గంటల్లోనే పూర్తవుతోంది. దీంతో నాగలి పట్టి భూమి చదును చేసే రైతుల సంఖ్య తగ్గిపోయింది.
వ్యవసాయంలో ఎద్దుల తో రైతులకు విడదీయ రాని బంధం ఉంది. ఒకప్పుడు రైతుల జీవితంలో కాడెద్దులు ప్రముఖ పాత్ర పోషించేవి. భూమిలో దుక్కి దున్ని, విత్తు విత్తడం దగ్గరి నుంచి పండిన పంటను ఎడ్లబండిలో ఇంటికి చేర్చే వరకు పనులు జరిగిపోయేవి. గతంలో రెండు, మూడు ఎకరాల భూమి ఉన్న ఏ రైతు ఇం ట్లో చూసినా ఎద్దులు కనిపించేవి. కానీ మా రుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసా యంలో యాంత్రీకరణ పెరిగిపోయింది. ఎద్దులతో ఒక రోజు చేసే పని యంత్రాలతో ఒకటి, రెండు గంటల్లోనే పూర్తవుతోంది. దీంతో నాగలి పట్టి భూమి చదును చేసే రైతుల సంఖ్య తగ్గిపోయింది.