kumaram bheem asifabad- రైతులు చిరు ధాన్యాలు సాగు చేయాలి

రైతులు చిరు ధాన్యాలు సాగు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సర్పంచ్‌ కొడప ప్రకాష్‌ అధ్యక్షతన నూతన మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని కలెక్టర్‌ కె హరిత, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు ముఖ్య ఆతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు.

kumaram bheem asifabad- రైతులు చిరు ధాన్యాలు సాగు చేయాలి
రైతులు చిరు ధాన్యాలు సాగు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సర్పంచ్‌ కొడప ప్రకాష్‌ అధ్యక్షతన నూతన మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని కలెక్టర్‌ కె హరిత, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు ముఖ్య ఆతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు.