kumaram bheem asifabad-రైల్వే బాధితులకు న్యాయం చేస్తాం
kumaram bheem asifabad-రైల్వే బాధితులకు న్యాయం చేస్తాం
రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే బాధితులకు తగు న్యాయం చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తెలిపారు. గురువారం రెబ్బెన రైల్వే బాధితులతో మాట్లాడి దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే బాధితులు మాట్లాడుతూ తమను రైల్వే అధికారులు తరుచూ నోటీసులు పంపిస్తున్నారని తెలిపారు.
రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే బాధితులకు తగు న్యాయం చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తెలిపారు. గురువారం రెబ్బెన రైల్వే బాధితులతో మాట్లాడి దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే బాధితులు మాట్లాడుతూ తమను రైల్వే అధికారులు తరుచూ నోటీసులు పంపిస్తున్నారని తెలిపారు.