Peddapalli: కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కలెక్టర్
పెద్దపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి అప్రోచ్రోడ్డు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.