Public Alert: మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
Public Alert: మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
మామిడి పండ్లు తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన వారిలో 17 ఏళ్ల భువేశ్వరి చికిత్స పొందుతూ మృతి చెందింది. మామిడి పండ్లలో విషపదార్థాలు ఉన్నాయా లేదా ఇతర కారణాల వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
మామిడి పండ్లు తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన వారిలో 17 ఏళ్ల భువేశ్వరి చికిత్స పొందుతూ మృతి చెందింది. మామిడి పండ్లలో విషపదార్థాలు ఉన్నాయా లేదా ఇతర కారణాల వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..