Rain Alert: రైతన్నలు జర భద్రం.. వచ్చే 3 రోజులు గాలి వానల బీభత్సం.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..

మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీ, తెలంగాణలోని పులు జిల్లాలో రాబోయే మూడు రోజులు పాటు తేలికపాలి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాల సమయంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Rain Alert: రైతన్నలు జర భద్రం.. వచ్చే 3 రోజులు గాలి వానల బీభత్సం.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..
మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీ, తెలంగాణలోని పులు జిల్లాలో రాబోయే మూడు రోజులు పాటు తేలికపాలి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాల సమయంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.