STATUE: ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

స్థానిక గవిమఠం సంస్థాన పరిధిలోని కర్ణాటక రాష్ట్రం బూదనహళ్లి మొదటి పీఠాధి పతి కరిబసవ రాజేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక గవిమఠంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు.

STATUE: ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ
స్థానిక గవిమఠం సంస్థాన పరిధిలోని కర్ణాటక రాష్ట్రం బూదనహళ్లి మొదటి పీఠాధి పతి కరిబసవ రాజేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక గవిమఠంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు.