Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకార వేతనాల మంజూరులో కీలక మార్పులు చేసింది. 2026-27 నుంచి డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు జమ చేయడం, ఏడాది పొడవునా ఈ-పాస్ దరఖాస్తులు స్వీకరించడం, ఆటోమేటిక్ రెన్యువల్ వంటి కొత్త విధానాలను అమల్లోకి తీసుకురానుంది.

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకార వేతనాల మంజూరులో కీలక మార్పులు చేసింది. 2026-27 నుంచి డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు జమ చేయడం, ఏడాది పొడవునా ఈ-పాస్ దరఖాస్తులు స్వీకరించడం, ఆటోమేటిక్ రెన్యువల్ వంటి కొత్త విధానాలను అమల్లోకి తీసుకురానుంది.