Telangana: తెలంగాణ ప్రభుత్వం సెన్సేషనల్ డెసిషన్.. లక్షలాది మంది పింఛన్లు కట్.. తక్షణమే ఆదేశాలు..

తెలంగాణలో లక్ష మంది పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసింది. అనర్హుల పింఛన్లను కట్ చేసింది. వారి పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించింది. ఇప్పటివరకు పోస్టాఫీస్ ద్వారా పింఛన్లను అందిస్తుండగా.. ఇక నుంచి నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ఇటీవల అధికారులు సీఎం రేవంత్ ఆదేశిలిచ్చారు.

Telangana: తెలంగాణ ప్రభుత్వం సెన్సేషనల్ డెసిషన్.. లక్షలాది మంది పింఛన్లు కట్.. తక్షణమే ఆదేశాలు..
తెలంగాణలో లక్ష మంది పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసింది. అనర్హుల పింఛన్లను కట్ చేసింది. వారి పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించింది. ఇప్పటివరకు పోస్టాఫీస్ ద్వారా పింఛన్లను అందిస్తుండగా.. ఇక నుంచి నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ఇటీవల అధికారులు సీఎం రేవంత్ ఆదేశిలిచ్చారు.