Telangana: మా బిడ్డని గాంధీ ఆస్పత్రి వైద్యులే చంపేశారు.. తల్లిదండ్రుల ఆరోపణ.. అసలేం జరిగిందంటే..?
Telangana: మా బిడ్డని గాంధీ ఆస్పత్రి వైద్యులే చంపేశారు.. తల్లిదండ్రుల ఆరోపణ.. అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఛాతీలో కణితి సమస్యతో చేరిన బీఎస్సీ సెకండియర్ విద్యార్థిని పల్లవి గౌడ్.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించిందంటూ బంధువులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. రెండుసార్లు శస్త్రచికిత్స చేసినా తర్వాత యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఛాతీలో కణితి సమస్యతో చేరిన బీఎస్సీ సెకండియర్ విద్యార్థిని పల్లవి గౌడ్.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించిందంటూ బంధువులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. రెండుసార్లు శస్త్రచికిత్స చేసినా తర్వాత యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..