కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట అమ్ముకోలేని దుస్థితిలో రైతులు: నిరంజన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట అమ్ముకోలేని దుస్థితిలో రైతులు: నిరంజన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి 50 రోజులు గడిచినా.. వాటిని కొనుగోలు చేసే నాథుడే లేడన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి 50 రోజులు గడిచినా.. వాటిని కొనుగోలు చేసే నాథుడే లేడన్నారు.