Telangana: మరణంలోనూ జీవిస్తూ.. చనిపోతూ 8 మందికి జీవితాన్ని ప్రసాదించిన యువకుడు
Telangana: మరణంలోనూ జీవిస్తూ.. చనిపోతూ 8 మందికి జీవితాన్ని ప్రసాదించిన యువకుడు
చదువుకుని ప్రయోజకుడై తన కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న ఆ యువకుడు. విధి వంచనతో అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. కానీ తాను వెళ్తూ వెళ్తూ మరో ఎనిమిది మందికి చూపుని, శ్వాసని, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన నక్కల ఉదయ్ కిరణ్ అవయవ దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు.
చదువుకుని ప్రయోజకుడై తన కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న ఆ యువకుడు. విధి వంచనతో అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. కానీ తాను వెళ్తూ వెళ్తూ మరో ఎనిమిది మందికి చూపుని, శ్వాసని, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన నక్కల ఉదయ్ కిరణ్ అవయవ దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు.