Thieves Attack Passenger: శంషాబాద్లో దారుణం.. ప్రయాణికుడిపై దాడి చేసి నగదు కాజేసిన దొంగలు
శంషాబాద్లో దారుణం జరిగింది. ఓ ప్యాసింజర్పై దాడి చేసి రూ. 50 వేల నగదు, సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు ఆటో డ్రైవర్, మరో నలుగురు వ్యక్తులు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.