Tirumala: తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో మూడు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే..

రోజూ లక్షల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది ప్రజలు తిరుమలకు వెళ్తుంటారు. దీంతో భక్తుల కోసం రైల్వేశాఖ రద్దీకి తగ్గట్లు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు మరో మూడు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

Tirumala: తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో మూడు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే..
రోజూ లక్షల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది ప్రజలు తిరుమలకు వెళ్తుంటారు. దీంతో భక్తుల కోసం రైల్వేశాఖ రద్దీకి తగ్గట్లు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు మరో మూడు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.