TPCC Chief Mahesh Goud: గాంధీ పేరు పలికితేనే మోదీ, షాలకు ఉలికిపాటు

మహాత్మాగాంధీ పేరు పలికితేనే మోదీ, షా ఉలిక్కిపడుతున్నారని, అందుకే ఉపాధిపథకం పేరు మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు.

TPCC Chief Mahesh Goud: గాంధీ పేరు పలికితేనే మోదీ, షాలకు ఉలికిపాటు
మహాత్మాగాంధీ పేరు పలికితేనే మోదీ, షా ఉలిక్కిపడుతున్నారని, అందుకే ఉపాధిపథకం పేరు మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు.