Vaikunta Dwaram Darshan: వైకుంఠ ద్వార దర్శనాల్లో 90 శాతం సామాన్యులకే!

సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేసేలాఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు

Vaikunta Dwaram Darshan: వైకుంఠ ద్వార దర్శనాల్లో 90 శాతం సామాన్యులకే!
సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేసేలాఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు