ఇజ్రాయెల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఇజ్రాయెల్లో మోదీ పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోదీకి ఘనంగా సన్మానం జరిగింది. ఇక, రెండు దేశాల మధ్య 10 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు జరిగాయి.
ఇజ్రాయెల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఇజ్రాయెల్లో మోదీ పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోదీకి ఘనంగా సన్మానం జరిగింది. ఇక, రెండు దేశాల మధ్య 10 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు జరిగాయి.