West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పాత్రికేయులకు పలు కీలక ప్రకటనలు చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఉద్యోగులకు కరువు భత్యం (DA)లో 20 శాతం పెంపును ప్రకటించారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న డీఏ 18 శాతం నుంచి 38 శాతానికి చేరనుంది. కొత్త డీఏ రేట్లు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. […]

West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పాత్రికేయులకు పలు కీలక ప్రకటనలు చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఉద్యోగులకు కరువు భత్యం (DA)లో 20 శాతం పెంపును ప్రకటించారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న డీఏ 18 శాతం నుంచి 38 శాతానికి చేరనుంది. కొత్త డీఏ రేట్లు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. […]