YSRCP: వైసీపీకి వరుస షాకులు.. ఆ రెండు జిల్లాలలో ఎదురు దెబ్బ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ తగిలింది. రెండు జిల్లాలలో కీలక నేతలు పార్టీ మారిపోయారు. ప్రకాశం జిల్లాలోని వెలిగండ్లలో 160 కుటుంబాలతో పాటుగా వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏలూరు జిల్లాలోనూ వైసీపీ నేతలు జనసేనలో చేరిపోయారు. 30 మంది నేతలు ఎమ్మెల్యే ధర్మరాజునేతృత్వంలో జనసేనలో చేరారు.

YSRCP: వైసీపీకి వరుస షాకులు.. ఆ రెండు జిల్లాలలో ఎదురు దెబ్బ..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ తగిలింది. రెండు జిల్లాలలో కీలక నేతలు పార్టీ మారిపోయారు. ప్రకాశం జిల్లాలోని వెలిగండ్లలో 160 కుటుంబాలతో పాటుగా వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏలూరు జిల్లాలోనూ వైసీపీ నేతలు జనసేనలో చేరిపోయారు. 30 మంది నేతలు ఎమ్మెల్యే ధర్మరాజునేతృత్వంలో జనసేనలో చేరారు.