జొన్న పైరుపై కత్తెర పురుగు దాడిచేసి నమిలేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ఓర్వకల్లు, గుట్టపాడు, శకునాల, సోమయాజులపల్ల, కొమరోలు, తిప్పాయపల్లె, ఉయ్యాలవాడ, తదితర గ్రామాల్లో దాదాపు 3వేల ఎకరాల్లో జొన్న సాగు చేశారు.
జొన్న పైరుపై కత్తెర పురుగు దాడిచేసి నమిలేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ఓర్వకల్లు, గుట్టపాడు, శకునాల, సోమయాజులపల్ల, కొమరోలు, తిప్పాయపల్లె, ఉయ్యాలవాడ, తదితర గ్రామాల్లో దాదాపు 3వేల ఎకరాల్లో జొన్న సాగు చేశారు.