Nandyal District: నంద్యాలలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలో దూకిన తల్లి..

నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఉండుట్ల గ్రామానికి సమీపంలో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది..

Nandyal District: నంద్యాలలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలో దూకిన తల్లి..
నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఉండుట్ల గ్రామానికి సమీపంలో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది..