ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈనెల 30న పట్టుమహాదేవి కోనేరు గట్టుపై గల వైభవ వేంకటేశ్వరస్వామి ఆల యానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పక్కాగా ఏర్పాట్లు చేయాలని పోలీసు లకు, నిర్వాహకులకు మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు సూచించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈనెల 30న పట్టుమహాదేవి కోనేరు గట్టుపై గల వైభవ వేంకటేశ్వరస్వామి ఆల యానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పక్కాగా ఏర్పాట్లు చేయాలని పోలీసు లకు, నిర్వాహకులకు మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు సూచించారు.