కూటమికి చెందిన చోటా నాయకులు బరి తెగించారు. ఏకంగా అటవీశాఖ భూములపై కన్నేశారు. ఇదే అదునుగా భావించిన వారు గుట్టుచప్పుడు కాకుండా చీకట్లో ఎవరికి కనిపించకుండా ఎక్స్కవేటర్లతో చదును చేస్తుండగా అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కూటమికి చెందిన చోటా నాయకులు బరి తెగించారు. ఏకంగా అటవీశాఖ భూములపై కన్నేశారు. ఇదే అదునుగా భావించిన వారు గుట్టుచప్పుడు కాకుండా చీకట్లో ఎవరికి కనిపించకుండా ఎక్స్కవేటర్లతో చదును చేస్తుండగా అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.