నగరంలోని మెహదీపట్నానికి చెందిన చింత సునంద భారతి అథ్లెటిక్స్లో బంగారు పతకాల పంట పండిస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు థాయిలాండ్లో నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్షిప్లో పాల్గొని మూడు గోల్డ్మెడల్స్సాధించారు.
నగరంలోని మెహదీపట్నానికి చెందిన చింత సునంద భారతి అథ్లెటిక్స్లో బంగారు పతకాల పంట పండిస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు థాయిలాండ్లో నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్షిప్లో పాల్గొని మూడు గోల్డ్మెడల్స్సాధించారు.