అమోయ్కుమార్కు మళ్లీ ఈడీ పిలుపు..మే 25న విచారణకు హాజరుకావాలని ఆదేశం
అమోయ్కుమార్కు మళ్లీ ఈడీ పిలుపు..మే 25న విచారణకు హాజరుకావాలని ఆదేశం
భూదాన్ భూముల అక్రమ బదలాయింపు, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఐఏఎస్ అమోయోకుమార్ను మరోసారి విచారించేందుకు రెడీ అయింది.
భూదాన్ భూముల అక్రమ బదలాయింపు, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఐఏఎస్ అమోయోకుమార్ను మరోసారి విచారించేందుకు రెడీ అయింది.