అమెరికాలో పోలీస్ జీప్ ఢీకొట్టి ఏపీ యువతి మృతి.. రూ.262 కోట్ల నష్టపరిహారం ఇవ్వబోతున్న సర్కారు

2023లో అమెరికాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన కర్నూలు బిడ్డ జాహ్నవి కందుల కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆమె ప్రాణానికి విలువ లేదు.. ఒక చెక్ రాసిస్తే సరిపోతుంది అని ఆనాడు జాహ్నవి మరణాన్ని ఎగతాళి చేసిన అదే పోలీసు వ్యవస్థ.. నేడు అక్షరాలా రూ. 262 కోట్ల భారీ నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. కన్నకూతురిని పోగొట్టుకున్న ఆ తల్లికి ఏ సంపద ఓదార్పునివ్వలేకపోయినా.. ఈ భారీ పరిహారం అమెరికా న్యాయవ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా మిగిలిపోనుంది.

అమెరికాలో పోలీస్ జీప్ ఢీకొట్టి ఏపీ యువతి మృతి.. రూ.262 కోట్ల నష్టపరిహారం ఇవ్వబోతున్న సర్కారు
2023లో అమెరికాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన కర్నూలు బిడ్డ జాహ్నవి కందుల కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆమె ప్రాణానికి విలువ లేదు.. ఒక చెక్ రాసిస్తే సరిపోతుంది అని ఆనాడు జాహ్నవి మరణాన్ని ఎగతాళి చేసిన అదే పోలీసు వ్యవస్థ.. నేడు అక్షరాలా రూ. 262 కోట్ల భారీ నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. కన్నకూతురిని పోగొట్టుకున్న ఆ తల్లికి ఏ సంపద ఓదార్పునివ్వలేకపోయినా.. ఈ భారీ పరిహారం అమెరికా న్యాయవ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా మిగిలిపోనుంది.