అమరావతి, కుప్పం, పలాసకు కేంద్రం శుభవార్త.. మోదీకి థాంక్స్ చెప్పిన చంద్రబాబు

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలకు ఆమోద ముద్రపడింది. ఇందులో పంటలకు మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుచేయాలనే నిర్ణయాలు ఉన్నాయి. అయితే, కొత్తగా ప్రకటించిన విద్యా సంస్థల్లో నాలుగు ఏపీకి కేటాయించారు. వీటిని చిత్తూరు, శ్రీకాకుళంతో పాటు రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది.

అమరావతి,  కుప్పం, పలాసకు కేంద్రం శుభవార్త.. మోదీకి థాంక్స్ చెప్పిన చంద్రబాబు
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలకు ఆమోద ముద్రపడింది. ఇందులో పంటలకు మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుచేయాలనే నిర్ణయాలు ఉన్నాయి. అయితే, కొత్తగా ప్రకటించిన విద్యా సంస్థల్లో నాలుగు ఏపీకి కేటాయించారు. వీటిని చిత్తూరు, శ్రీకాకుళంతో పాటు రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది.