పంచాయతీ కార్యదర్శులకు రూ.104 కోట్లు.. ఒకేసారి పెండింగ్ బిల్లులన్నీ క్లియర్
దసరా పండుగ వేళ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్చెప్పింది. ఒకేసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పంచాయతీ సెక్రటరీల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం..
