వారికి అసలైన దసరా కానుక.. 15 ఏళ్ల నాటి కల సాకారం.. సీఎం గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో వికలాంగ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ నెరవేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2010, 2015, 2020 సంవత్సరాల మూడు పీఆర్‌సీలను అమలు చేసింది. ఈ నిర్ణయంతో ప్రతి ఉద్యోగికి సగటున రూ. 55,000కు పైగా పెరిగిన జీతం మంగళవారం జమ అయింది. గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల చెల్లింపు దసరా పండుగ వేళ తమకు గొప్ప బహుమతి అని వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు.

వారికి అసలైన దసరా కానుక.. 15 ఏళ్ల నాటి కల సాకారం.. సీఎం గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో వికలాంగ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ నెరవేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2010, 2015, 2020 సంవత్సరాల మూడు పీఆర్‌సీలను అమలు చేసింది. ఈ నిర్ణయంతో ప్రతి ఉద్యోగికి సగటున రూ. 55,000కు పైగా పెరిగిన జీతం మంగళవారం జమ అయింది. గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల చెల్లింపు దసరా పండుగ వేళ తమకు గొప్ప బహుమతి అని వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు.