Andhra: ఇది తేనెతుట్టెనో, కందిరీగల గూడో అనుకునేరు.. ప్రాణాలు పోతాయ్..
Andhra: ఇది తేనెతుట్టెనో, కందిరీగల గూడో అనుకునేరు.. ప్రాణాలు పోతాయ్..
నరసాపురం తీర గ్రామాల్లో మళ్లీ విషపుటీగల జాడలు వెలుగులోకి వచ్చాయి. చెట్లపై మట్టితో గూళ్లు కట్టి ఉండే ఈ పుటీగలు కదలిక గుర్తించిన వెంటనే మూకుమ్మడిగా దాడి చేస్తాయి. ఇటీవల వీటి దాడిలో పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ వీటి ఉనికి కనిపించడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
నరసాపురం తీర గ్రామాల్లో మళ్లీ విషపుటీగల జాడలు వెలుగులోకి వచ్చాయి. చెట్లపై మట్టితో గూళ్లు కట్టి ఉండే ఈ పుటీగలు కదలిక గుర్తించిన వెంటనే మూకుమ్మడిగా దాడి చేస్తాయి. ఇటీవల వీటి దాడిలో పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ వీటి ఉనికి కనిపించడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.