ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లాలో ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు జరిగే బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ వాకడే అధికారులకు సూచించారు.