ఇరాన్ సంక్షోభం వేళ.. ‘క్వాడ్’ వేదికగా భారత్, అమెరికా సరికొత్త అడుగులు..!

పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలకు ఏర్పడిన అంతరాయం నేపథ్యంలో.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, రక్షణ సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం వంటి కీలక అంశాలపై ఈ సందర్భంగా లోతైన చర్చలు జరిగాయి.

ఇరాన్ సంక్షోభం వేళ.. ‘క్వాడ్’ వేదికగా భారత్, అమెరికా సరికొత్త అడుగులు..!
పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలకు ఏర్పడిన అంతరాయం నేపథ్యంలో.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, రక్షణ సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం వంటి కీలక అంశాలపై ఈ సందర్భంగా లోతైన చర్చలు జరిగాయి.