రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, రైతులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని, రిటైర్డ్
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, రైతులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని, రిటైర్డ్