ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందని పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అందులో భాగంగానే వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఇది పేదలకు శాపంలా మారిందన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం ఆమె మండలంలోని తుమ్మలచెరువుకు వచ్చారు.
ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందని పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అందులో భాగంగానే వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఇది పేదలకు శాపంలా మారిందన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం ఆమె మండలంలోని తుమ్మలచెరువుకు వచ్చారు.