‘ఉపాధ్యాయులకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం’

పాత పింఛనును తమకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని డీఎస్సీ-2003 ఫోరం ప్రతినిధులు అన్నారు.

‘ఉపాధ్యాయులకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం’
పాత పింఛనును తమకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని డీఎస్సీ-2003 ఫోరం ప్రతినిధులు అన్నారు.