ఆహా ర భద్రత పథకంలో భాగంగా పేదలకు అందిస్తున్న బియ్యం సరఫరా జూలై కోటా విడుదలైంది.నేటినుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. కొద్ది మాసాలుగా మూడు నెలలకు ఒకేసారి బియ్యం కోటా పం పిణీ చేస్తున్న పౌరసరఫరాలశాఖ జూలై మా సం నుంచి ప్రతీ నెల బియ్యం కోటాను లబ్ధిదారులకు అందజేయనుంది.
ఆహా ర భద్రత పథకంలో భాగంగా పేదలకు అందిస్తున్న బియ్యం సరఫరా జూలై కోటా విడుదలైంది.నేటినుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. కొద్ది మాసాలుగా మూడు నెలలకు ఒకేసారి బియ్యం కోటా పం పిణీ చేస్తున్న పౌరసరఫరాలశాఖ జూలై మా సం నుంచి ప్రతీ నెల బియ్యం కోటాను లబ్ధిదారులకు అందజేయనుంది.