Telangana: ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరంలో.. ఉదయాన్నే భయానక దృశ్యం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలోని గోదావరి తీరంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు అనుమానిస్తున్న ఆనవాళ్లు కలకలం రేపాయి. బొమ్మకు మేకులు గుచ్చి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు జంతు బలి ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

Telangana: ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరంలో.. ఉదయాన్నే భయానక దృశ్యం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలోని గోదావరి తీరంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు అనుమానిస్తున్న ఆనవాళ్లు కలకలం రేపాయి. బొమ్మకు మేకులు గుచ్చి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు జంతు బలి ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.