ఎలమంచిలి వద్ద ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు బోగీల్లో 158 మంది..

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లు మంటలు చెలరేగాయి. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం ఘటనపై అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

ఎలమంచిలి వద్ద ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు బోగీల్లో 158 మంది..
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లు మంటలు చెలరేగాయి. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం ఘటనపై అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.