ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నంకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-4లో భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది. ఈ క్రమంలో విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నంకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-4లో భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది. ఈ క్రమంలో విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.