ఏపీ స్కూల్ విద్యార్థులకు క్వాంటమ్‌ టెక్నాలజీ.. ఆ మూడు తరగతులవారికి, కీలక ఆదేశాలు

AP 7, 8, 9 Classes Students Quantum Technologyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 7, 8, 9 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా ఈ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో చర్చల అనంతరం ఈ ప్రతిపాదనలు ఖరారయ్యాయి. జనవరి నెలాఖరులోగా పాఠ్యాంశాలు సిద్ధం చేసి, 2026 నాటికి విద్యార్థుల ఆవిష్కరణలతో సదస్సు నిర్వహించనున్నారు.

ఏపీ స్కూల్ విద్యార్థులకు క్వాంటమ్‌ టెక్నాలజీ.. ఆ మూడు తరగతులవారికి, కీలక ఆదేశాలు
AP 7, 8, 9 Classes Students Quantum Technologyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 7, 8, 9 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా ఈ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో చర్చల అనంతరం ఈ ప్రతిపాదనలు ఖరారయ్యాయి. జనవరి నెలాఖరులోగా పాఠ్యాంశాలు సిద్ధం చేసి, 2026 నాటికి విద్యార్థుల ఆవిష్కరణలతో సదస్సు నిర్వహించనున్నారు.