ఏప్రిల్ 03, 04న ఉమ్మడి ఆదిలాబాద్ లో పీసీసీ చీఫ్ పర్యటన

పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ ​గౌడ్ రెండు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరవుతారు.

ఏప్రిల్ 03, 04న   ఉమ్మడి ఆదిలాబాద్ లో పీసీసీ చీఫ్ పర్యటన
పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ ​గౌడ్ రెండు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరవుతారు.