గెడ్డం గీసే కత్తితో గొంతు కోసేశాడు

మండల కేంద్రం వేపాడలో బుధవారం జరిగిన హత్యాయత్నం ఘటనపై వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ గురువారం కేసు నమోదు చేయగా.. విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ వీరాకుమార్‌ దర్యాప్తు చేపట్టారు.

గెడ్డం గీసే కత్తితో గొంతు కోసేశాడు
మండల కేంద్రం వేపాడలో బుధవారం జరిగిన హత్యాయత్నం ఘటనపై వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ గురువారం కేసు నమోదు చేయగా.. విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ వీరాకుమార్‌ దర్యాప్తు చేపట్టారు.