ఓరీ దేవుడో.. ఎబోలా వెంటాడుతోంది..! సర్కార్‌ ముందస్తు అప్రమత్తత.. ఎయిర్‌పోర్టుల్లో కట్టుదిట్టమైన నిఘా

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఏపీ ప్రభుత్వం మరో ప్రమాదకరమైన వైరస్ పట్ల ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ (Ebola Virus) కేసులు, మరణాలు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఓరీ దేవుడో.. ఎబోలా వెంటాడుతోంది..! సర్కార్‌ ముందస్తు అప్రమత్తత.. ఎయిర్‌పోర్టుల్లో కట్టుదిట్టమైన నిఘా
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఏపీ ప్రభుత్వం మరో ప్రమాదకరమైన వైరస్ పట్ల ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ (Ebola Virus) కేసులు, మరణాలు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.