కొండపై దుకాణాలు యథావిధిగా కొనసాగించాలి

యాదగిరిగుట్ట రూరల్‌, మే 3,(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట కొండపైన దా దాపుగా 60 ఏళ్లుగా కొనసాగిస్తున్న దుకాణాలను యథావిధిగా కొనసాగించాలని దేవ స్థానం వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులుగౌడ్‌, సంఘం ఉపాధ్యక్షులు తడక వెంకటేష్‌, కీసరి బాలరాజ్‌గౌడ్‌, నర్సింగ్‌రావు కోరారు.

కొండపై  దుకాణాలు యథావిధిగా కొనసాగించాలి
యాదగిరిగుట్ట రూరల్‌, మే 3,(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట కొండపైన దా దాపుగా 60 ఏళ్లుగా కొనసాగిస్తున్న దుకాణాలను యథావిధిగా కొనసాగించాలని దేవ స్థానం వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులుగౌడ్‌, సంఘం ఉపాధ్యక్షులు తడక వెంకటేష్‌, కీసరి బాలరాజ్‌గౌడ్‌, నర్సింగ్‌రావు కోరారు.