కమిటీ రద్దైనా పెత్తనం వారిదే!

గుడివాడ పట్టణంలోని 12వ వార్డులో నిర్మించిన ఉర్దూ ఘర్‌ కం అంజుమన్‌ భవన్‌ వివాదాల్లో నిలిచింది. ఏడాదిన్నర క్రితం పాత కమిటీ కాలపరిమితి ముగిసినా నేటి వరకు జమా ఖర్చులు అప్పగించకుండా తాత్సరం చేస్తున్నారు. అడిగితే కొత్త కమిటీ వస్తేనే లెక్కలు అప్పగిస్తామంటున్నట్టు తెలిసింది. నాలుగు నెలలుగా గుమాస్తా ఆధ్వర్యంలోనే లావాదేవీలు జరుగుతున్నట్లు ముస్లిం వర్గాలు పేర్కొంటున్నాయి.

కమిటీ రద్దైనా పెత్తనం వారిదే!
గుడివాడ పట్టణంలోని 12వ వార్డులో నిర్మించిన ఉర్దూ ఘర్‌ కం అంజుమన్‌ భవన్‌ వివాదాల్లో నిలిచింది. ఏడాదిన్నర క్రితం పాత కమిటీ కాలపరిమితి ముగిసినా నేటి వరకు జమా ఖర్చులు అప్పగించకుండా తాత్సరం చేస్తున్నారు. అడిగితే కొత్త కమిటీ వస్తేనే లెక్కలు అప్పగిస్తామంటున్నట్టు తెలిసింది. నాలుగు నెలలుగా గుమాస్తా ఆధ్వర్యంలోనే లావాదేవీలు జరుగుతున్నట్లు ముస్లిం వర్గాలు పేర్కొంటున్నాయి.