కుమ్మెర బాధితులకు న్యాయమేదీ..? ఇంకా నిందితులను అరెస్ట్ చేయకపోవడం దారుణం

ముషీరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ విమర్శించారు.

కుమ్మెర బాధితులకు న్యాయమేదీ..? ఇంకా నిందితులను అరెస్ట్ చేయకపోవడం దారుణం
ముషీరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ విమర్శించారు.