కిలో వంజరం చేపలు రూ.1,500

తమిళనాడు రాయపురం నియోజకవర్గంలోని కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌లో చేపల ధరలు రెండింతలు పెరగడంపై మాంసాహారులు ఆందోళన చెందుతున్నారు.

కిలో వంజరం చేపలు రూ.1,500
తమిళనాడు రాయపురం నియోజకవర్గంలోని కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌లో చేపల ధరలు రెండింతలు పెరగడంపై మాంసాహారులు ఆందోళన చెందుతున్నారు.